సమాజంలో మంచి మార్పు రావాలంటే చిన్నపిల్లలు మర్యాదలతో పెరగాలంటే కేవలం మంచి చదువు

Spread the love

సాక్షిత : సమాజంలో మంచి మార్పు రావాలంటే చిన్నపిల్లలు మర్యాదలతో పెరగాలంటే కేవలం మంచి చదువుతోనే సాధ్యమని గట్టిగా నమ్మే టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి 50 వేల పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నేనున్నానంటూ SPR చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి * . విద్యార్థులు తమ సెలవులు ముగించుకొని తిరిగి పాఠశాలకు వెళుతున్న శుభసందర్భంలో *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి తను నిర్వహించే *SPR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 వేల పుస్తకాలను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయంగా ఒక్కో విద్యార్థికి 5 పుస్తకాల చొప్పున పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈ మధ్య మొదలు పెట్టింది కాదని దాదాపు SPR చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించక ముందు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని

Related Posts

You cannot copy content of this page