2019 ఎలెక్షన్లో జగమోహన్ రెడ్డి గెలించింది కేవలం 25 లక్షల ఓట్లతోనే

యువత లో 75నుంచి 80శాతం చైతన్య వంతులు అయితే కనుక మళ్ళీ ఇలాంటి దుర్మార్గపు పాలన వచ్చే అవకాశం లేదు కాబట్టి యువతకు ఎవరు పూలబాట వేస్తారో తెలుసుకోవాలి.. పేమ్మసాని చంద్రశేఖర్గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి.. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
Whatsapp Image 2024 01 22 At 8.17.03 Am

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

అయోధ్య:- జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు…

144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా?: నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar: 144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా?: నాదెండ్ల మనోహర్‌ మంగళగిరి: ఏపీలో పోలీసులు వైకాపాకు కొమ్ముకాస్తూ.. తొత్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో…

సమాజంలో మంచి మార్పు రావాలంటే చిన్నపిల్లలు మర్యాదలతో పెరగాలంటే కేవలం మంచి చదువు

సాక్షిత : సమాజంలో మంచి మార్పు రావాలంటే చిన్నపిల్లలు మర్యాదలతో పెరగాలంటే కేవలం మంచి చదువుతోనే సాధ్యమని గట్టిగా నమ్మే టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి 50 వేల పుస్తకాలను ప్రభుత్వ…

తెలంగాణ దశతబ్మిఉత్సవాలు కేవలం ఫోటోలకే పరిమితం

జిన్నారం మండలం మంగంపేట్ గ్రామంలో ని వైకుంఠ ధామం రెండూనెలల క్రితం గాలి వానకు రేకులు ఎగిరిపోయిన కానీ ఇంతవరకు పట్టించుకున్న నాతుడే లేరు కనీసం ఇప్పటికైనా వైకుంఠ ధామం ను పట్టించుకోని మరమ్మత్తులు చేయాలనీ మంగంపేట్ గ్రామ బీజేపీ పార్టీ…

100 గజాలు కేవలం 5 లక్షలకే

100 గజాలు కేవలం 5 లక్షలకే యాదగిరిగుట్ట సమీపంలో వంగపల్లి లో 100 గజాలు,200 గజాలు,400 గజాలు,500 గజాలు,1000 గజాల ప్లాట్లు కలవు కొనాలి అనుకునే వారు సంప్రదించండి : 9866402259

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం మద్యంలోనే 41వేళ కోట్లు దోచేశారు :- జీవి ఆంజనేయుల

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం మద్యంలోనే 41వేళ కోట్లు దోచేశారు :- జీవి ఆంజనేయుల పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జివి. ఆంజనేయులు గురువారం విలేకరుల సమావేశాం నిర్వహించారు. ఈ సందర్భంగా…

పఠాన్ కేవలం సినిమా కాదు.. అదొక ఎమోషన్ : సిద్దార్థ్ ఆనంద్

Pathan is not just a movie.. it is an emotion : Siddharth Anand పఠాన్ కేవలం సినిమా కాదు.. అదొక ఎమోషన్ : సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బర్త్…

You cannot copy content of this page