Spread the love కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతూనే ప్రజలతో మమేకం అవుతున్న అనిల్ కుమార్ యాదవ్ అనిల్ ను కలిసేందుకు,సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న పల్నాడు ప్రజలు
Spread the love పూల జల్లులతో హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు రొంపిచర్ల మండలం మునుమాక,ముత్తనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మరియు రొంపిచర్ల మండలం నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు…
Spread the love సర్వేపల్లి లో బీటలు వారుతున్న తెలుగుదేశం కోటలు”వేలాదిగా తరలివచ్చిన ప్రజలు” “మంత్రి కాకాణి ని అక్కున చేర్చుకున్న గ్రామస్తులు”గ్రామంలో గుర్రాల రథం పై ఊరేగింపు” “మంత్రి కాకాణి పట్ల అభిమానాన్ని చాటుకున్న చెముడుగుంట, కనుపూరు గ్రామాల ప్రజలు”సర్వేపల్లి…
Spread the love ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంజీఆర్ కే సంపూర్ణ మద్దతు హిరమండలం మండలం జడ్పిటిసి పొగిరి బుచ్చిబాబు ని తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జడ్పిటిసి మాట్లాడుతూ ఎన్డీఏ…
Spread the love హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం…
Spread the love వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీఏపీలో పెన్షన్ డబ్బులు కోసం వృద్ధులు ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు బ్యాంకుల్లో జమ కావడంతో వృద్ధులు బ్యాంకుల వద్ద పడి గాపులు కాస్తున్నారు. బ్యాంకుల వద్ద సరైన…
Spread the love వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది
Spread the love మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వసంత . సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను – ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ని గెలిపించాలని విజ్ఞప్తి. నా జీవన ప్రయాణమంత మైలవరం నియోజకవర్గ ప్రజలతోనే సాగుతుంది.…
Spread the love లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా…
Spread the love ఈనెల 5, 6, 7, 8, తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే… తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు. దాదాపు 5 లక్షలకు పైగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు. 4లక్షల 50 వేల మంది పోస్టల్…