తెలంగాణ దశతబ్మిఉత్సవాలు కేవలం ఫోటోలకే పరిమితం

Spread the love

జిన్నారం మండలం మంగంపేట్ గ్రామంలో ని వైకుంఠ ధామం రెండూనెలల క్రితం గాలి వానకు రేకులు ఎగిరిపోయిన కానీ ఇంతవరకు పట్టించుకున్న నాతుడే లేరు కనీసం ఇప్పటికైనా వైకుంఠ ధామం ను పట్టించుకోని మరమ్మత్తులు చేయాలనీ మంగంపేట్ గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్షులు మాచబోయిన శ్రీకాంత్ కోరుతున్నారు

Related Posts

You cannot copy content of this page