పిల్లల చదువు కోసం 150000 రూ తో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్స్ కు పెయింటింగ్ వేయించిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట కొర్లకుంట గ్రామాలలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. కిచెన్ షెడ్ లకు ఎంపీపీ రవీందర్ గౌడ్ 150000 రూ సొంత నిధులతో బిల్డింగ్ లకు పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్స్ వేపించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ…
పేద విద్యార్థులకు 2 లక్షల విలువైన బ్యాగులు, పుస్తకాలు వితరణ— మానవత్వం చాటుకున్న బొడ్డు సత్యనారాయణ— బొడ్డు సత్యనారాయణను సన్మానించిన ఎంఈఓ, ఉపాద్యాయులు, గ్రామస్తులుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చదువు ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, విద్యార్థులు బాగా చదివి…
సాక్షిత : సమాజంలో మంచి మార్పు రావాలంటే చిన్నపిల్లలు మర్యాదలతో పెరగాలంటే కేవలం మంచి చదువుతోనే సాధ్యమని గట్టిగా నమ్మే టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి 50 వేల పుస్తకాలను ప్రభుత్వ…
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే నెల్సన్ మండేలా – పల్లి శ్రీనుSC సెల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & NLYF జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ …… అన్నదానం ఆకలిని తీర్చగలిగితే…
The education of the rich now belongs to the poor too: MLA Bhumana శ్రీమంతుల చదువు ఇకపై పేదపిల్లలకి కూడా సొంతం : ఎమ్మెల్యే భూమనప్రతి పేద విద్యార్థి ముందుండాలనే సీఎం తపన : మేయర్ శిరీషదేశంలోనే…
సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీకు చెందిన చంద్రకళ వారి కూతురు ఇంటర్ చదువుకోసం భౌరంపేట్ డాక్టర్ ప్రేమ్ కుమార్ తన వంతు ఆర్ధిక సహాయంగా 30,000 రూపాయలను భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,…