అర్హులకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా

అర్హులకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో అర్హులైన నిరుపేదల కే ఇండ్ల స్థలాలను ఇవ్వాలని అనర్హులకు ఇవ్వకూడదనిఅఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు.…

తిప్పర్తి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.ధర్మ

తిప్పర్తి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.ధర్మ తిప్పర్తి సాక్షిత ప్రతినిధి తిప్పర్తి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా నకిరేకంటి ధర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ కి స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ ధర్మ…

పేద్దీముల్ మండలం లోని గాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ ల సమావేశ ము

ముదిరాజ్ ల చైతన్య యాత్ర నాయకులు ,గాజిపూర్ గ్రామంలో ముదిరాజ్ లతో ముచ్చటలు••••••••••••••••••••••••••••••••••వికారాబాద్ జిల్లా తాండూర్ నీయోజకవర్గం పెద్ధేము ల్ మండలం లోని ముదిరాజ్ లచైతన్య యాత్ర నాయకులు శ్రీ తలారి వీరప్ప ముదిరాజ్ సర్పంచ్,పేదెముల్ మండలం సంఘం అధ్యక్షులు,శ్రీ అంబానీ…

కొల్లూర్ పీఎస్ ను ప్రారంభించిన మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు

‘దేశంలో అత్యుత్తమ పోలీసింగ్‌ మనదే’-కొల్లూర్ పీఎస్ ను ప్రారంభించిన మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు-మాదాపూర్ జోన్ లో నూతనంగా కొల్లూర్ పోలీస్ స్టేషన్ ప్రారంభం-‘భద్రతలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం’-తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు-ఫ్రెండ్లీ…

తెలంగాణ ద్రుష్టి అంతా ఖమ్మం సభపైనే

తెలంగాణ ద్రుష్టి అంతా ఖమ్మం సభపైనే సభ సక్సెస్ తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం సభ ఫెయిల్ కావాలని కొందరు కోరుకుంటున్నారు కార్యకర్తల దమ్మేందో చూపే టైమొచ్చింది కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా సభను సక్సెస్ చేయండి ఖమ్మంలో బీజేపీ…

ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటల వి.హనుమంతరావు

వి.హనుమంతరావు ప్రెస్ పాయింట్స్.. ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు గతంలో రాజీవ్ గాంధీ నిరుపేదలకు పంచిన భూములుమళ్ళీ తిరిగి భూస్వామ్య లకి దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుంది ORR సమీపం లో ఆనాడు పేదవారికి…

మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్ ఇందిరా భవన్ సమావేశం

మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్..ఇందిరా భవన్ సమావేశం… నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలి.. రాబోయేది మన ప్రభుత్వమే.. మనం కష్టపడితే అధికారం మనదే.. తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ…

పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజుగారే ఉదాహరణ సమావేశంలో నాలుగు తీర్మానాలు ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్ లను అభినందిస్తూ తీర్మానం…

పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ సబీహా గౌసుద్దీన్

పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ… సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, 85 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సున్నం చెరువు పార్కు అభివృద్ధి పనులను మరియు 25 లక్షల…

అంత్యక్రియలకు ఆర్ధికసాయం కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్

అంత్యక్రియలకు ఆర్ధికసాయం 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 బ్లాక్ నెంబర్ C-118 లో నివసించే భవాని శంకర్ ప్రసాద్ (38) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE