పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది

Spread the love

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది.

ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజుగారే ఉదాహరణ

సమావేశంలో నాలుగు తీర్మానాలు

ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్ లను అభినందిస్తూ తీర్మానం

కొత్తగా నియమితులైన సెక్రెటరీలకు అభినందిస్తూ తీర్మానం

బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంఖుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని తీర్మానం

సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క పాదయాత్ర 1000 కి.మీ. పూర్తయిన సందర్భంగా వారిని అభినందిస్తూ తీర్మానం

వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రెటరీలు వారు ఇంఛార్జీలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతీ 15రోజులకు ఒక నివేదిక పంపాలి.

ఈ ఆరునెలలు కష్టపడి పనిచేయాలి.

పనితనం ఆధారంగానే టికెట్లు వస్తాయి.

సర్వేల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది.

పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి

Related Posts

You cannot copy content of this page