మిషన్ భగీరథ లీకేజీలు కథనంపై స్పందించిన అధికారులు

సాక్షిత కథనానికి స్పందించిన అధికారులు చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మిషన్ భగీరథ లీకేజీలు అనే శీర్షికన సాక్షిత దినపత్రిక లో 15వ తేది గురువారం రోజున వచ్చిన కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. ఈ…

ఘనంగా గిరిజన సంబరాలు.

ఆసిఫాబాద్ జిల్లా : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో శనివారం కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావ్ నిర్వంచిన గిరిజన ఉత్సవాలలో భాగంగా అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,…

తెలంగాణ మంచినీళ్ళ పండుగ”

రూ.319 కోట్లతో సురక్షిత మంచీనీరు.. ప్రతీ రోజు నిర్విఘ్నంగా ప్రతీ గడపకు…2014కు ముందు…గొంతు తడుపుకోవడానికి అష్ట కష్టాలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నాటి మంచినీటి గోస వర్ణనాతీతం. ప్రజలకు సురక్షితమైన తాగునీరు లేక కలుషిత నీరు తాగి రోగాల బారిన…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’…

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి నగర్ పుచ్చలపల్లి సుందరయ్య…

ఘనంగా తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవాలు

దాదాపు 27 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసాం – ఎమ్మెల్యే చిరుమర్తి — సమైక్యంగా కృషి చేస్తేనే అభివృద్ధి – అదనపు కలెక్టర్ కుస్బు గుప్తా — అందరి సహకారంతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి – చైర్మన్ వెంకట్ రెడ్డి —…

వివిధ సేవ కార్య క్రమాలు ద్వాక్రలోన్లు టైంకు కట్టిన గ్రూపులకు అవార్డులు

తాండూర్ పట్టణం ప్రగతి నివేదిక పురపాలక సంఘం, వివిధ సేవ కార్య క్రమాలు ద్వాక్రలోన్లు టైంకు కట్టిన గ్రూపులకు అవార్డులు తెలంగాణ ఉద్యమ కారుల కు సన్మామానం చేయిoచినమున్సిపల్ అధికారులు సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణ ప్రగతి నివేదిక,పురపాలక…

జిహెచ్ఎంసి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత :శేరిలింగంపల్లి డివిజన్ లో ప్రస్తుతం ఉన్న వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అనే గొప్ప ఆలోచనతో సుందరంగా తీర్చిదిద్ది రంగులతో మెరుగులు దిద్ది చిన్న మార్పులతో జిహెచ్ఎంసి వార్డు కార్యాలయముగా ఏర్పాటు…

శంశిగుడా లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డ్ కార్యాలయం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్‌ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో పెట్ బషీరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి…

కొంపల్లి, దుండిగల్ లో ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ‘ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE