వర్షాకాలం దృష్ట్యా పట్టణ పట్టణ ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వర్షాకాలం దృష్ట్యా పట్టణ పట్టణ ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దాసరి మమతా రెడ్డి ఉదయం 5 గంటల శానిటేషన్ హాజరు సమయంలో చైర్ పర్సన్ హాజరై మున్సిపల్ సిబ్బందితో వారి బాగోగులు తెలుసుకొని వర్షాకాలం…

ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసిన స్వాత్మానందేంద్ర

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామితో భేటీ అయ్యారు. వచ్చే నెల 3వ తేదీన రిషికేష్‌లో ప్రారంభించనున్న చాతుర్మాస్య దీక్షపై చర్చించారు. దీక్షా కాలంలో…

వైసీపీ దొంగఓట్ల బాగోతంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదుచేసిన టీడీపీనేతలు

రాష్ట్రంలో ఓట్లదొంగలు. దొంగ ఓట్లనమోదుతో సరికొత్త రికార్డులతో జగన్ ప్రపంచంలోనే 8వ వింత నమోదుచేశాడు. 2019 నుంచి జరిగిన ప్రతిఎన్నికల్లో జగన్, అతని ప్రభుత్వం వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని గెలిచింది తప్ప, ప్రజాబలంతోకాదు. : కింజరాపు అచ్చెన్నాయుడు “ రాష్ట్రంలో ఓట్లదొంగలు పడ్డారు,…

బక్రీదు సందేశం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్షేక్ మదార్ సాహెబ్ ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలామ్‌) త్యాగాలకు చిహ్నంగా ముస్లిములు ఏటా బక్రీదు పర్వదినాన్ని జరుపుకుంటారు. హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం బాల్యం నుండి వ ృద్ధాప్యం వరకు అడుగడుగునా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు.…

జిల్లా ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

ప్రజలందరూ కలిసి మెలిసి ఉత్సవాలు జరుపుకోవాలి – యస్.పిసూర్యాపేట సాక్షిత బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు ముస్లిం సోదరులకు జిల్లా పోలీసు శాఖ తరపున యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపిఎస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు మత సామరస్యానికి ప్రతీక…

ఆలయ నిర్మాణ పనులకు విరాళం అందజేసిన శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ దుండిగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ.రాజా రాజేశ్వరి పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు అక్షరాల ఐదు లక్షల రూపాయలను శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ఆలయ కమిటీ…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులకు, శుభాకాంక్షలు తెలియజేసారు

సాక్షిత ; కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్, సఫ్దర్ నగర్, లలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులకు, శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రేపు బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ ఇచ్చిన జంతు…

వచ్చే నెల 16 వ తేదీన జరిగే ఓల్డ్ సిటీ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 250 కోట్ల రూపాయల వ్యయం

సాక్షిత ; వచ్చే నెల 16 వ తేదీన జరిగే ఓల్డ్ సిటీ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 250 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి…

ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

సాక్షిత ; దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు, ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల…

జిట్ట నరసమ్మను పరామర్శించిన దైద రవీందర్

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండల కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు జిట్టా స్వామి జిట్టా నరసమ్మ క్యాన్సర్ వ్యాధి రావడంతో చికిత్స తీసుకుంటున్న ఆమెని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE