సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని తన పుట్టిన రోజు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిసిన 27వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ రవీంద్రబాబు.ఈ సందర్భంగా మేయర్ దంపతులు…

కోట్ పల్లి మండలం రాంపూర్ రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశం

సాక్షిత : కోట్ పల్లి మండలం రాంపూర్ రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశం ముగించుకొని, మర్పల్లి మండలం కల్కోడ వెళ్తుండగా మార్గమధ్యలో పంట పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్నా రైతుల దగ్గరికి వెళ్లి, రైతు బంధు పథకంతో పాటు రైతు…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ వారు ఏర్పాటు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ సభ్యులను శాలువాతో సత్కరించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . *సాక్షిత…

పాలమూరు ప్రజాభేరి వాయిదా..? ఖరారు కాని ప్రియాంక షెడ్యూల్‌

హైదరాబాద్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడిది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన…

బాచుపల్లి మొండికుంట చెరువును సందర్శించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ , మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి కమీషనర్ రామకృష్ణ రావు , స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు తో కలిసి ఎస్ఆర్ఆర్ ప్రైడ్ వద్ద మొండికుంట…

నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయం నుంచి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్‌డీవోలతో పంచాయతీరాజ్ కమిషనర్…

శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ బౌరంపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో…

మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం: *తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ :మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి…

శ్రీనివాస సేతుపై డెక్ స్లాబ్ పనులు చేపట్టండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి శ్రీనివాస సేతు ప్రాజెక్టు రైల్వే వంతెనపై జరుగుతున్న నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలిస్తూ డెక్ స్లాబ్ పనులను చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ఆగస్ట్…

జాతి నిర్మాతలు _నేటి యువతీ యువకులు

జాతి నిర్మాతలు నేటి యువతీ యువకులని పద్మావతి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ భారతి అన్నారు. శనివారం మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా యువ ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE