మోరంచపల్లి ప్రజలను కాపాడేందుకు హెలికాప్టర్‌ను పంపించండి.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధమైంది. ఈ క్రమంలో భారీ వరదలపై…

పీజేఆర్ నగర్ మరియు గురుగోవింద్ సింగ్ కాలనీ లోని వరద నీటిని పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్

124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ మరియు గురుగోవింద్ సింగ్ కాలనీలలో వరద నీరు రోడ్ల మీదకు పొంగుతుందని సమాచారం అందుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని, జిఎచ్ఎంసీ సిబ్బంది మరియు ఏమార్గన్సీ సిబ్బందితో కలిసి సహాయక…

విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల గోదావరిఅంజిరెడ్డి సంతాపం

పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష్ణువర్ధన్…

హక్కుదారులకు నిధులు పంపిణీ

సికింద్రాబాద్, జూలై 27 : చిలకలగుడా లోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయాన్ని అన్ని రీతుల్లో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. బోనాలు వేడుకల్లో భాగంగా 22 మంది ఆలయ హక్కుదారులకు ఆర్ధిక సాయం నిధుల…

డివిజన్ ప్రజలకు భరోసా కల్పిస్తు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన సురేష్ రెడ్డి.

సాక్షిత : ఉదయం డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు అయిన సూరారం హోం జెండా దగ్గర ఫ్రీ లెఫ్ట్ మరియు వర్షపు నీరు లోతు ప్రాంతాలను సుభాష్ నగర్ పాక్స్ సాగర్ చెరువు ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు ఎలాంటి…

ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం రైతులకు వరం……… కొండిశెట్టి వెంకట రమణయ్య,,,,,,

సాక్షిత కనిగిరి : కనిగిరి నియోజకవర్గం పామూరు, పీసీ పల్లి, గ్రామాలలో కోరమాండల్ వారు ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య పాల్గొని మాట్లాడుతూ ఫసల్ బీమా…

భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి..

నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. నాగమణి ,గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎల్. పి. మల్లారెడ్డి , కూకట్పల్లి ఏసిపి శివ భాస్కర్ నూతనంగా పదవి బాధ్యతలు…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * సాక్షిత : ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూగత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ…

లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . మియాపూర్ డివిజన్ పరిధిలోని బస్ డిపో వద్ద మయూరి…

భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం

 భరోసా సెంటర్ మొదటి వార్షికోతవం సందర్భంగా శ్రీమతి నికిత పంత్ ఐ.పి. యస్. మేడం మేడ్చల్ భరోసా సెంటర్ ను సందర్శించి బాధితులకు  Victim Assistance Fund ద్వార రూపాయలు 10,000/- రు.లు చొప్పున ఇద్దరికి చెక్కులు  ఇవ్వడం జరిగింది. అలాగే…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE