127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయ్ నగర్ కాలనీ, మారుతి నగర్ లలో101వ రోజు ప్రగతియాత్ర

127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయ్ నగర్ కాలనీ, మారుతి నగర్ లలో101వ రోజు ప్రగతియాత్ర.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయ్ నగర్ కాలనీ, మారుతి నగర్ లలో 101 రోజు ప్రగతి యాత్ర లో…

జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి . అధ్వర్యంలో ఈరోజు జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం…

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి… ఘనంగా బంగారు మైసమ్మ తల్లి బోనాల పండుగ.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు , MLA కేపీ.వివేకానంద కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా…

సొంత గూటికి చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిననాయకులు భాస్కర్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని సమక్షంలో (సొంత గూటికి ) బిఆర్ఎస్…

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు “నో యాక్సిడెంట్ డే”

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు “నో యాక్సిడెంట్ డే” ను నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు. జిల్లా వ్యాప్తంగా 67 బ్లాక్ స్పాట్స్ / యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లలో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్…

సాయి నగర్ వెస్ట్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో డ్రైనేజీ మరియు రోడ్ల పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ వెస్ట్ సాయి నగర్ లో పాదయాత్ర చేసి సమస్యలను…

బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన…

యాదవ యుద్ధభేరికి రావాలని రేవంత్ ను ఆహ్వానించిన యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు

యాదవ యుద్ధభేరికి రావాలని రేవంత్ ను ఆహ్వానించిన యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు చలకాని.వెంకట్ యాదవ్ మరియు కమిటీసాక్షిత :రాజకీయ పార్టీలు యాదవులకు ప్రాముఖ్యత ఇవ్వాలి : యాదవ విద్యా వంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు…

45 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభం…!సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్కే సొసైటీలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ 25 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం కొరకు మరియు ప్రహరీ గోడ నిర్మాణం కొరకు, అలాగే ఫ్రెండ్స్ కాలనీలో 20 లక్షల వ్యయంతో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE