చింతలపూడి నియోజకవర్గ రైతు అధ్యక్షులు & మాజీ MPP మోరాంపూడి మల్లిఖార్జునరావు

ఏలూరు జిల్లా:చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గ రైతు అధ్యక్షులు & మాజీ MPP మోరాంపూడి మల్లిఖార్జునరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ స్థితిగతులు తెలిసిన లోకల్【స్థానిక )వ్యక్తికే సీటు కేటాయించేలా, చింతలపూడి నియోజకవర్గంలో పుట్టి,పెరిగి,ప్రజా సమస్యలు తెలిసిన 4 మండలాలలోని వ్యక్తికి…

మిర్యాల గ్రామ SC లకు స్మశాన స్తలాన్ని కేటాయించాలి

మిర్యాల గ్రామ SC లకు స్మశాన స్తలాన్ని కేటాయించాలి డా గోదా జాన్ పాల్ మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో సంవత్సరాల తరబడి స్మశానం భూమి లేక ఒక మనిషి చనిపోతే పాతి…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి .

వెంకటాచలం మండల కేంద్రము,సర్వేపల్లి నియోజక వర్గము.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. – వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి . సాక్షిత : వెంకటాచలం మండలములోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రిడ్స్ కళ్యాణ…

కేసీఆర్ గొప్పతనాన్ని చాటుకునేందుకే షాద్ నగర్ “దిశా కేసులో ఎన్‌కౌంటర్

కేసీఆర్ గొప్పతనాన్ని చాటుకునేందుకే షాద్ నగర్ “దిశా కేసులో ఎన్‌కౌంటర్” ‘డాక్టర్ ప్రీతి కేసుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?’ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే…

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా తంగళ్లపల్లి మండలం, జిల్లెల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి

సాక్షిత : అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి పురస్కరించుకుని ..క్షత్రియ యువజన సంఘం అధ్వర్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ..కూకట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులుకు పరీక్షల సమీపిస్తున్న తరుణంలో వారికి…

ఘనంగా క్రీస్తు సంఘం చర్చిలో 11వ వార్షికోత్సవం

ఘనంగా క్రీస్తు సంఘం చర్చిలో 11వ వార్షికోత్సవం… పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ లోగల రాజీవ్ గృహకల్ప 34వ బ్లాక్ పక్కన పాపిరెడ్డి కాలనీలోని క్రీస్తు సంఘం చర్చిలో 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కార్పొరేటర్…

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో హోలీ సంబురాలు.

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో హోలీ సంబురాలు. రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలు జరుపుకున్న పాఠశాల విద్యార్థులు. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులు హోలీ సంబరాలు నిర్వహించారు. సహజమైన రంగులతో పాఠశాల చిన్నారులు హోలీ వేడుకలలో…

ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా 4వ రోజు కాలనీలలో జోరుగా కొనసాగిన పాదయాత్ర

*ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా 4వ రోజు కాలనీలలో జోరుగా కొనసాగిన పాదయాత్ర ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *: సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో గల ఆల్విన్ కాలనీ ఫేస్ 1, ఈస్ట్ సాయి నగర్,…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE