మద్దూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆర్.టి.ఐ దరఖాస్తు చేసిన మాజీ సైనికుడు

మద్దూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆర్.టి.ఐ దరఖాస్తు చేసిన మాజీ సైనికుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి* మద్దూర్ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం నర్సయపల్లి గ్రామానికి చెందిన పదవి విరమణ చేసిన భారత సైనికుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి, మద్దూర్…

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి తిరుమల: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తితిదే ధర్మ ప్రచార పరిషత్‌ (TTD) సలహాదారు పదవిని తిరస్కరించారు. తితిదేకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని…

కల్వకుర్తి లో అక్రమ దంద- చిన్న పిల్లలతో పనులు, చర్యలు తిస్కోకుండ పక్కదారి పట్టిస్తున్న పోలీసులు

*కల్వకుర్తి లో అక్రమ దంద- చిన్న పిల్లలతో పనులు, చర్యలు తిస్కోకుండ పక్కదారి పట్టిస్తున్న పోలీసులుసాక్షిత ప్రతినిధి.:ఒకే ఇంట్లో మూడు పార్టీల నాయకుల వైనం.పర్మిషన్ లేని వాటర్ ప్లాంట్ లో దొంగబండ్లతోదందాలు ..చూసీచూడనట్టు ఉన్న పోలీసులుకనీసం చర్యలు తిస్కోమని పోలీస్ స్టేషన్…

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు..

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు.. వివేకా హత్య కేసులో హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు కడప ఎంపి అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేనని తెలిపారు ఎంపి…

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు రెండు అవార్డులు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు రెండు అవార్డులు రావడం సంతోషం హరితహారం లో భాగంగా కలెక్టరేట్ ని పచ్చదనంతో నింపేశారు అందుకే ఐఎస్ఓ 1401 , ఐఎస్ఓ 9000 అవార్డులు వచ్చాయి. హరితహారం లో భాగంగా 270 కోట్ల మొక్కలు పెంచే…

పదోతరగతి వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌: పదోతరగతి వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా గట్టి నిఘాకు చర్యలు చేపట్టింది. పరీక్షలన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చాలని…

ఆక్సిడెంట్ లో కాలు కోల్పోయిన బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే…

ఆక్సిడెంట్ లో కాలు కోల్పోయిన బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే… మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేల ఆర్థిక సాయం అందజేత… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం భోళా శంకర్ నగర్ కు చెందిన బీఆర్ఎస్…

సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే…

సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో నూతనంగా చేపడుతున్న సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పెద్దలు మరియు…

ప్రజలకు నిరంతరం అందుబాటులో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

ప్రజలకు నిరంతరం అందుబాటులో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజలు, వివిధ కాలనీల, బస్తీల సంక్షేమ సంఘాల నాయకులు, సభ్యులు, బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆయన…

చంద్రగిరి సతీష్ నూతన వాహనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

శంబీపూర్ కార్యాలయంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులు చంద్రగిరి సతీష్ నూతన వాహనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE