శ్రీరాముడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి

శ్రీరాముడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి ఆరోగ్యం, సిరి సంపదలు అందించాలి. ధర్మ బద్ద , ఆదర్శ జీవనానికి శ్రీరాముడి పాలన నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడి స్పూర్తితో కేసీఆర్ సంక్షేమ పాలన కేసీఆర్ కు అండగా నిలవాలి ప్రజలందరికీ ఎంపీ నామ నాగేశ్వరరావు…

వైరల్ అవుతున్న రమజాన్ మహిళ వీడియో

వైరల్ అవుతున్న రమజాన్ మహిళ వీడియో సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రమజాన్ నెలలో మహిళలు ఉపవాసాలు ఉండి నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఖమ్మం నగరానికి చెందిన చిన్నారి సారా సుమయ్యా చాలా చక్కగా చెప్పిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో…

వారం రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుంటే టెంట్ వేస్తా…దీక్ష చేస్తా: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం డబుల్…

యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం లో టిడిపి ఆవిర్భావ దినోత్సవం

యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం లో టిడిపి ఆవిర్భావ దినోత్సవం. టిడిపి జెండా ఎగుర వేసిన మండల అధ్యక్షులు.. మెట్టు శ్రీనివాస్ రెడ్డి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం ను…

కాలక్షేపానికి మొదలుపెట్టి … ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లకు బానిసలవుతున్న యువత.

సాక్షిత : ఆన్‌లైన్‌ గేమ్స్‌ , క్రికెట్ బెట్టింగ్స్‌కు* యువత దూరంగా ఉండాలి, క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించే వారిని ఉపేక్షించO. అనంతపురం , సత్యసాయి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ , క్రికెట్ బెట్టింగ్‌ మోసాల గురించి…

గ్రామ సర్వేయర్ పై ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కిన హేమంత

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం దుండి వారి పాలెం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయంలో గ్రామ సర్వేయర్ పై ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కిన హేమంత

మైలవరంలో వ్యవసాయ శాఖ ఎడిఏ, ఏవో కార్యాలయాల భవన నిర్మాణo

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరంలో వ్యవసాయ శాఖ ఎడిఏ, ఏవో కార్యాలయాల భవన నిర్మాణ సముదాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం జగనన్న ఎన్నో…

తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండల కేంద్రం. తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జి.వి.ఆంజనేయులు ఆదేశాలు మేరకు, నూజెండ్ల తెలుగు గ్రామ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో. నూజెండ్ల మండలంలోని…

UPI పేమెంట్స్‌ ఛార్జీలపై NPCI క్లారిటీ

UPI పేమెంట్స్‌ ఛార్జీలపై NPCI క్లారిటీ ఏప్రిల్‌ 1 నుంచి.. ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (PPI)’ ద్వారా చేసే యూపీఐ మర్చంట్‌ లావాదేవీలపై మాత్రమే అదనపు ఛార్జీలను విధించనున్నట్లు ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌…

యర్రగొండపాలెం ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

యర్రగొండపాలెం ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ సెంటర్లోని నందమూరి తారక రా మారావు విగ్రహానికి టిడిపి సీనియర్ నేత జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డా మన్నే రవీంద్ర ఆదేశాల మేరకు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE