ఒక వ్యక్తి నూతిలో పడినట్లు సమాచారం

ఏలూరు జిల్లా…. లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెంలో నిన్న రాత్రి సుమారు ,11 గంటల ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో కోడిపందాలు నిలిపివేసి రోడ్డుపై కి వచ్చారు. ఇంతలో పోలీసులు రావడంతో అక్కడినుండి వెళ్ళిపోయే క్రమంలో…

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి గట్టు:-గట్టు మండలం తుమ్ముల చెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున్ (22) అనే యువ రైతు గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగ యువకుడి…

అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ

అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు…

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత…

నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన..

నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.. భూమి పూజలో పాల్గొననున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ….

పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఏఐజి హాస్పిటల్ లో మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కంగాటి శ్రీదేవమ్మ గారు వైసిపి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు

ఈనెల 18 వ తారీఖున అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరగబోయే సిద్ధం సభను విజయవంతం చేయాలని చెరుకులపాడు గ్రామంలో వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు వైసిపి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారు…

సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు……

పటాన్చెరు లోని గౌతం నగర్ కాలనీలో GHMC నిధులు 42 లక్షలతో నూతన సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు…… పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో పాత రోడ్లు దెబ్బతిని కాలనీవాసులు రాకపోకలకు…

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదు రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్‌ ప్రోకోకు దారి…

యువ పెన్సిల్‌ కళాకారుడు

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాకు చెందిన యువ పెన్సిల్‌ కళాకారుడు జీవన్‌ జాదవ్‌ అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిలు కొనపై అద్భుతంగా చెక్కాడు. మైక్రోస్కోపు సాయంతో 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో దీన్ని రూపొందించాడు. పెన్సిల్‌ కొనలపై ఇప్పటికే ఎన్నో అద్భుత కళాఖండాలను చెక్కిన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE