మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన”

నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి” “మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న మంత్రి కాకాణి…

పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాం: డీకే అరుణ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు…

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి

ఉదయగిరి లోని ఎం.జి.ఆర్ వ్యవసాయ కళాశాలలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా మేకపాటి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మంత్రి కాకాణి” “సాక్షిత : మేకపాటి గౌతమ్ రెడ్డి మన మధ్య లేకపోయినా ప్రజల…

Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:..

విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నానిపై (Former Minister kodali Nani) టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ (TDP Leader Kolikapudi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని… ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి…

వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచింది…. ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పురస్కారాల అందజేత -వాలంటీర్ల సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో అలాగే పురసేవలను స్థానికంగా తమ నివాస ప్రాంతా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు జగన్…

కర్నూలు ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీ గుండాల దాడి

కర్నూలు ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేసి రాస్తా రోకో నిర్వహించిన NMD ఫిరోజ్ ఇటీవల కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీకి చెందిన గుండాలు…

ఇసుక అక్రమ రవాణా పై ఏపీ హై కోర్టు లో విచారణ*

కృష్ణా జిల్లా చల్ల పల్లి మండలం నడకుదురు, నిమ్మగడ్డ నదీ తీర సి ఆర్ జడ్ పరిధిలో అక్రమ త్రవ్వ కాలు* జరుగుతున్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం*పిటీ షనర్ తరుపున అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా…

మహారాజ్ పేటలో కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాలు శంకర్పల్లి మండల మహారాజ్ పేట గ్రామానికి చెందిన మోతె రాములు (36) గత నాలుగు నెలలు నుండి కడుపు నొప్పితో…

జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్

గద్వాల:-గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ లో బుధవారం ప్రథమ సంవత్సరపు విద్యార్థులు ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి యం.హృదయ…

రేణుక చౌదరి ఎంపీ ఏఐసీసీ పెద్దలందరికీ కృతజ్ఞతలు

రాహుల్ న్యాయ యాత్ర పేద ప్రజల కోసం చేస్తున్న యాత్ర సీఎం రేవంత్ మహిళా పక్షపాతిఉచిత బస్ ప్రయాణం,ఉచిత గ్యాస్ పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుంది రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో…

You cannot copy content of this page