నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్

నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ నందు మరియు రామకుప్పం నందు నూతనంగా నిర్మించిన రెండు అన్న క్యాంటీన్ లను ప్రారంభించిన నారా భువనేశ్వరి

పీచుమిఠాయిని నిషేదించే దిశగా ఏపీ సర్కార్

AP: పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు. చేస్తున్నారని, ఇది క్యాన్సర్…

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత బ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవo

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత బ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో కౌన్సిలర్ వనితా బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో…

వివాహ విందు కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపెట్ లోని సాయి బాలాజీ ఎంక్లేవ్ నివాసులు శ్రీ. లేట్ వెంకట సుబ్బారావు కుమారుడి వివాహ విందు కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా నూతన…

డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది.

ఈ నెల 25 వరకు అప్లె చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా, నేటితో ఫీజు చెల్లింపు గడువు, రేపటితో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది. సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు…

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి.. నేను నిలబడాలని అనుకుంటున్నా-భువనేశ్వరి 35 ఏళ్లు చంద్రబాబును గెలిపించారు ఈ సారి నాకు ఛాన్స్‌ ఇవ్వాలి-నారా భువనేశ్వరి భువనేశ్వరి వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల కేరింతలు

కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో అధికార పర్యటన

కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో అధికార పర్యటన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మల్లు రవితదితరులతో కలిసి పాల్గొన్నారు.

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

సాక్షితహైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి…

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విచక్షణారహితంగా చితకబాదాడు. ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు టీచర్…

ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరికి వెళ్లి పలకరించిన మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ధారూర్ మండలం నాగారం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరకి వెళ్లి పలకరించారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

You cannot copy content of this page