ఇసుక అక్రమ రవాణా పై ఏపీ హై కోర్టు లో విచారణ*

Spread the love

కృష్ణా జిల్లా చల్ల పల్లి మండలం నడకుదురు, నిమ్మగడ్డ నదీ తీర సి ఆర్ జడ్ పరిధిలో అక్రమ త్రవ్వ కాలు* జరుగుతున్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం*
పిటీ షనర్ తరుపున అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా న్యాయ స్థానం కు వివరించిన
న్యాయవాది తులసీ దుర్గాoబ
ఇసుక .త్రవ్వకాలకు సంబందించి*
జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించిన ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం *

Related Posts

You cannot copy content of this page