అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

Spread the love

Application to Chief Minister’s Relief Fund for Emergency Treatment

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నివసిస్తున్న పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF ) ద్వారా మంజూరైన 11,89,500 /- పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF -చెక్కుల వివరాలు

సౌజన్య , ప్రగతి నగర్ , జగత్గిరిగుట్ట , 42,000/-
సునీత , MA నగర్ , మియాపూర్ , 32,000/-
వినోద్ కుమార్ , శ్రీరామ్ నగర్ , కొండాపూర్ , 57,500/-
శ్యామల , జగత్గిరిగుట్ట , 14,000/-
సోలొమన్ , ఆదిత్య నగర్ , న్యూ హాఫీజ్పేట్ , 31,000/-
రామయ్య , గౌలిదొడ్డి , 60,000/-
వినయ్ , ఓల్డ్ MIG , 32,000/-


లక్ష్మీనారాయణ , రామకృష్ణ నగర్ , జగత్గిరిగుట్ట , 60,000/-
శ్రీనివాస్ , స్టాలిన్ నగర్ , మియాపూర్ , 50,000/-
సుధాకర్ , వెంకటేశ్వరనగర్ , జగత్గిరిగుట్ట , 60,000/-
పద్మ , పాపిరెడ్డి నగర్ , కూకట్పల్లి , 51,500/-
రాణి , దీనబంధు కాలనీ , కూకట్పల్లి , 28,000/-
కల్పన , వెంకటేశ్వరనగర్ , కూకట్పల్లి , 11,000/-


పడం సింగ్ , ఆల్విన్ కాలనీ , కూకట్పల్లి , 26,000/-
ప్రవీణ్ కుమార్ , జగత్గిరిగుట్ట , 50,500/-
రేష్మ బేగం , మర్పల్లి , 2,50,000/-


సోమేశ్వర్ రావు , ఎల్లమ్మబండ , జన్మ భూమి కాలనీ , 22,000/-
సైద్ షాహిన్ సుల్తానా , న్యూ హాఫీజ్పేట్ , 60,000/-
వాసుదేవులు , RP కాలనీ , జగత్గిరిగుట్ట , 60,000/-
జ్యోతి , శ్రీరామ్ నగర్ 52,500/-


జ్యోతి , శ్రీరామ్ నగర్ , 60,000/-
జ్యోతి . శ్రీరామ్ నగర్ , 60,000/-
CMRF చెక్కులు మొత్తము కలిపి 11,89,500/-పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల
రూపాయలుగా మంజూరి అయినవిఅని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు .

అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సాంబశివరావు, కాశినాథ్ యాదవ్,చంద్రమోహన్ సాగర్, అబ్దుల్ రహమాన్, భులక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page