SAKSHITHA NEWS

సాక్షిత : దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు

కోవూరు మండలం పడుగుపాడు-2 సచివాలయం నందు జరిగిన ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆశయంతో ఎటువంటి ఖర్చు లేకుండా అన్ని వైద్య పరీక్షలు చేసి వాటికి సంబంధించిన మందులు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఏర్పాటు చేశారని తెలిపినారు

పై కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు శ్రీలత , ఎంపీడీవో రామాంజనేయులు సర్పంచ్ చౌటూరు లక్ష్మీనారాయణ , ఈవోపీఆర్డి షేక్. నాగూర్ వల్లి, డి ఎల్ డి ఏ డైరెక్టర్ కాటం రెడ్డి దినేష్ రెడ్డి , కోవూరు మండల సచివాలయాల కన్వీనర్ కవరిగిరి ప్రసాద్ , ఈవో పాటూరి కృష్ణమూర్తి జలజీవన్ మిషన్ డైరెక్టర్ విన్నకోట రాఖీ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS