సాక్షిత : దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డిరాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు కోవూరు మండలం పడుగుపాడు-2 సచివాలయం నందు జరిగిన ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు…
ప్రజారోగ్యానికి భరోసా-జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలo పమిడిపాడు సచివాలoలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్ క్యాంపులను ప్రారంభించారు.*…
సాక్షిత తిరుపతిజూలై 1 నుండి జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమ క్యాంపులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్లు, ఎడ్యుకేషన్, విఆర్వో కార్యదర్శులతో…