దివ్యాంగులు,వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.

ఓటు హక్కు భారం కాదు మన బాధ్యత : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్. ……. సాక్షిత సూర్యాపేట జిల్లా : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్…

నాగర్ కర్నూల్ ఎంపీ సీటు కైవసం చేసుకోవాలి : మంద కృష్ణమాదిగ

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు స్వగృహానికి విచ్చేశారు ఎంపీ రాములు మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా మందకృష్ణ మాదిగ ని సన్మానించారు. అదేవిధంగా భరత్ ప్రసాద్ కి…

ఆ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి’

నరసరావుపేట : ఎన్నికల కమిషన్ తెచ్చిన యాప్ లో ముఖ్యమైన సీ విజిల్ యాప్ ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. సీ విజిల్ యాప్ లో ఎన్నికల కోడ్…

ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు.గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్ గా ‘స్వదేశీ…

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

సాక్షిత : దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డిరాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు కోవూరు మండలం పడుగుపాడు-2 సచివాలయం నందు జరిగిన ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు…

అధికారులు శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలి

అధికారులు శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత : అధికారులు శిక్షణ ను సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.…

ఓటు మన ఆయుధంపట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఖమ్మం,వరంగల్‌,నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటు మన ఆయుధమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.అర్హులైన పట్టుభద్రులు…

పట్టభధ్రులందరు ఈ నెల 6 లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పట్టభద్రుల ఎమ్మెల్సీ కి పట్టభధ్రులందరు ఈ నెల 6 లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం…

ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని కుక్కింద గ్రామంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు. ఈ…

దిశ సైబర్ కవచ్” సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

మొబైల్ ఫోన్ లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో మనకు తెలియకుండా నిక్షిప్తమైన వైరస్ ను గుర్తించడానికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “దిశ సైబర్ కవచ్” అను సరికొత్త పరికరాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.“దిశ సైబర్…

You cannot copy content of this page