ఓటు మన ఆయుధంపట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

Spread the love

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

ఖమ్మం,వరంగల్‌,నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటు మన ఆయుధమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
అర్హులైన పట్టుభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఓటు నమోదు దరఖాస్తు స్వీకరణ ఈరోజే చివరి తేదీ (ఫిబ్రవరి 6వ) కాగా పట్టభద్రులు త్వరగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు.జిల్లాలో 2023 నవంబరు 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తయి మూడేళ్లు నిండిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Related Posts

You cannot copy content of this page