సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది…. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలిరాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క సాక్షిత : ఉదయం 9 గంటల నుంచేభానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు అని కూలీ పనులకు వెళ్ళే…
అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు.గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్ గా ‘స్వదేశీ…
సాక్షత : 125-గాజుల రామారం డివిజన్ మెట్కానిగూడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వామి వారి జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ…
సాక్షిత : దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డిరాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు కోవూరు మండలం పడుగుపాడు-2 సచివాలయం నందు జరిగిన ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు…
సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న BRS ప్రభుత్వం వైపే ప్రజలందరూ: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని “పెద్దాపూర్” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారపు రాజు, మాధవరెడ్డి, ప్రకాష్, గొల్ల మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ మండలం పరిధిలో…
సాక్షిత : రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రియమైన పండుగ : ఎమ్మెల్యే వనమా*ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు : ఎమ్మెల్యే వనమా*రంజాన్ పండుగ సందర్భంగా కొత్తగూడెం బోడగుట్ట ఈద్గా ప్రార్థనలో పాల్గొని, ప్రార్థనలు…
All people should take advantage of the Kanti Velam program కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది హుజురాబాద్ మరియు జమ్మికుంట పట్టణాలలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం…