ఎరువుల దుకాణంలో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు.

Spread the love

Agriculture Department officials inspect the fertilizer shop.

ఎరువుల దుకాణంలో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు.

వినుకొండ:- పట్టణంలోని ఏనుగుపాలేం రోడ్డు లో శ్రీ లక్ష్మీ వీరాంజనేయ ట్రేడర్స్ లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు.ఎరువులు అధిక ధరలకు అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి,స్టాక్ రిజిస్టర్ కు షాపు లోని ఎరువులు,పురుగు మందుల్లో వ్యత్యాసం,

ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి సూమారు ఏడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు విలువ చేసే ఎరువులు, పురుగు మందులు సీజ్ చేస్తున్నట్లు తెలిపిన మండల వ్యవసాయ శాఖ అధికారి అంజిరెడ్డి.

Related Posts

You cannot copy content of this page