ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఘనమైన సన్మానం

Spread the love

A great honor for teachers and students

సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పూలే జయంతి ఉత్సవాలు కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాల కార్యక్రమం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది.సమయాభావం వల్ల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఇవ్వాల్సిన సన్మానము మరియు బహుమతులు

ఇవ్వలేకపోయాము కావున స్కూల్ ల దగ్గరికి వెళ్లి ఉపాధ్యాయులకు సన్మానాలు చేసే మరియు విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు రాజేశ్వరి కార్యదర్శి రేష్మ కోశాధికారి రేణుక సభ్యులు లావణ్య పూర్ణిమ షబానా జావిద్ వెంకట్ రెహనా పాల్గొనడం జరిగింది అదేవిధంగా కౌన్సిలర్ ఎజాస్ డాన్స్ మాస్టర్ రాజు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page