SAKSHITHA NEWS

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన సందర్భంగా
భారస జిల్లాఅధ్యక్షురాలు
మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు
*మాలోత్ కవిత ను
మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య బృందం ..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరియు ఎమ్మెల్యే రెడ్యానాయక్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…


SAKSHITHA NEWS