SAKSHITHA NEWS

వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు మహమ్మద్ అఖిల్ బాయ్ ముస్లింలకు కేటాయించిన లోన్లు త్వరలో ఇవ్వాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు,,,,,,,,,

ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు మహమ్మద్ అఖిల్ బాయ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైనార్టీ లోన్స్ గత ఏడాది క్రిందం పెట్టిన లోన్స్ లు త్వరలో సాంక్షన్ చేయాలని కోరుతూ మైనార్టీ బంధువును అతి త్వరలో ఇవ్వాలని చల్లూరు మైనార్టీ అఖిల్ బాయ్ కోరారు మరియు తెలంగాణ మైనార్టీ నాయకులకు మబ్బ పెట్టే పనులు చేయొద్దని వారు డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS