హైదరాబాద్:-పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారు అయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించింది. హైదరాబాద్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు…
హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. ఆయనకు ‘Y కేటగిరి’ భద్రతను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి కేటాయించిన గన్మెన్లను…
పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ డబుల్ బెడ్రూం పంపిణీ కార్యక్రమంలో ముందుగా స్థానిక గ్రామాల వారికి ముందుగా చెప్పిన విధంగా పది శాతం పంపిణీ చేసిన తరవాతనే ఇతరులకు పంపిణీ చేయాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు…
ప్రభుత్వ మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బస్సు టెర్మినల్ కు కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో హెచ్ఎండీఏకు (HMT) చెందిన 20ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బస్సు టెర్మినలకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్…
కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి లిస్టులో మూడోసారి టిక్కెట్టు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు…
కాపు సంక్షేమ భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు గాను ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపిన కాపు సంక్షేమ సంఘం నాయకులు.. సాక్షిత : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కాపు సంక్షేమ భవనానికి 5…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో పెట్ బషీరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి…
వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు మహమ్మద్ అఖిల్ బాయ్ ముస్లింలకు కేటాయించిన లోన్లు త్వరలో ఇవ్వాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు,,,,,,,,, ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంపదవ తరగతి పబ్లిక్ పరక్ష 2023 ఏప్రిల్ 03 న జరగనున్న సందర్బంగా పరీక్ష కేంద్రంనందు విద్యార్థిని విద్యార్థులు ముందుగా చేరుకొని హాల్ టికెట్ ప్రకారం వారికి కేటాయించిన గదులకు వెళ్లేందుకు వెచివున్నారు.