ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్‌ దీక్ష

కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా పవన్‌ కల్యాణ్‌పై నమ్మకం ఉంది-పోతిన మహేష్‌
Whatsapp Image 2024 01 23 At 2.39.39 Pm

క‌ర్ణాట‌క‌లో పూజారుల‌కు ప్ర‌భుత్వం షాక్… 10 ఏళ్లుగా తీసుకున్న జీతం తిరిగి ఇవ్వాల‌ని నోటీస్

బెంగుళూరు:-కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కన్నడ పండితుడు, ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురికి…

సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం

సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం సిపిఐ కి కొత్తగూడెం, మునుగోడు నియోజకవర్గాలు,సిపిఎం కు భద్రాచలం, మిర్యాలగూడ ఇవ్వాలనే యోజనలో కాంగ్రెస్ భద్రాచలం కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సిపిఎం కి ఇవ్వాలని నిర్ణయం సిట్టింగ్…

సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం

సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం సిపిఐ కి కొత్తగూడెం, మునుగోడు నియోజకవర్గాలు,సిపిఎం కు భద్రాచలం, మిర్యాలగూడ ఇవ్వాలనే యోజనలో కాంగ్రెస్ భద్రాచలం కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సిపిఎం కి ఇవ్వాలని నిర్ణయం సిట్టింగ్…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 50శాతం ఇవ్వాలని న్యాయ పోరాటం

మంత్రి మల్లారెడ్డి పర్యటన సందర్బంగాడబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 50శాతం ఇవ్వాలని న్యాయ పోరాటం చేస్తున్న సీపీఎం ఘట్ కేసర్ మండల కార్యదర్శి ఎన్ సబితను హౌజ్ అరెస్ట్ చేస్తున్న పోచారం ఎస్ ఐ,స్థానిక పోలీసులు.. అనంతరం సీపీఎం మండల…

ఉద్యోగస్తులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు

వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ సమగ్ర శిక్షలొ పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తాలో మానవారంలో పాల్గొన్న ఉద్యోగస్తులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…

అర్హులకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా

అర్హులకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో అర్హులైన నిరుపేదల కే ఇండ్ల స్థలాలను ఇవ్వాలని అనర్హులకు ఇవ్వకూడదనిఅఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు.…

ముస్లింలకు కేటాయించిన లోన్లు త్వరలో ఇవ్వాలని సీఎం కోరారు

వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు మహమ్మద్ అఖిల్ బాయ్ ముస్లింలకు కేటాయించిన లోన్లు త్వరలో ఇవ్వాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు,,,,,,,,, ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు…

You cannot copy content of this page