డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 50శాతం ఇవ్వాలని న్యాయ పోరాటం

Spread the love

మంత్రి మల్లారెడ్డి పర్యటన సందర్బంగా
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 50శాతం ఇవ్వాలని న్యాయ పోరాటం చేస్తున్న సీపీఎం ఘట్ కేసర్ మండల కార్యదర్శి ఎన్ సబితను హౌజ్ అరెస్ట్ చేస్తున్న పోచారం ఎస్ ఐ,స్థానిక పోలీసులు..

అనంతరం సీపీఎం మండల నాయకులు కె అలివేల జి నాగమణి బి ఆర్ సునీత సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ లను అరెస్ట్ చేసి యమునంపేట పోలీసు స్టేషన్ కు తరలించారు……

Related Posts

You cannot copy content of this page