SAKSHITHA NEWS

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహణ,రోడ్ వర్స్క్, డ్రైనేజీ, రోడ్ విస్తరణ పనులు, SNDP నాలా నిర్మాణ పనులు,అదే విధంగా కార్పోరేషన్ పరిధిలో పలు నిర్మాణాభివృద్ది పనులు వంటి కీలక అంశాలపై NMC ఆయా విభాగాల అధికారులతో మరియు ఇంజనీర్ సిబ్బంది తో చర్చా సమావేశం నిర్వహించారు. సకాలంలో పనులు పూర్తి చేయగలరని అధికారులకు,సిబ్బందికి తెలియజేశారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి ,ఇతర ముఖ్యులు,NMC అధికారులు,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS