ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Spread the love

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ములుగు జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. ఏటూరునాగారం – ఛ‌త్తీస్‌గ‌ఢ్ ర‌హ‌దారిపై రొయ్యూరు వ‌ద్ద కారు- ఓల్వో బ‌స్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి గాయాలు కాగా, ఒక‌రి పరిస్థితి విషమంగా ఉంది.స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం వెంకటాపూర్ నుంచి కారులో కూతురితో క‌లిసి శ్రీనివాస్ అనే వ్య‌క్తి ఏటూరునాగారం వెళ్తుండ‌గా, హైదరాబాద్ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్ వెళ్లే టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో శ్రీనివాస్ కు తీవ్ర గాయాల‌య్యాయి. స్వల్ప గాయాలైన శ్రీనివాస్ కూతురిని ఏటూర్ నాగారం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page