మెదక్‌ పురపాలిక బడ్జెట్‌ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్‌ అధ్యక్షతన పుర కార్యాలయం

మెదక్‌ పురపాలిక బడ్జెట్‌ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్‌ అధ్యక్షతన పుర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, అదనపు పాలనాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్రపాల్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించారు.…

దుండిగల్ మున్సిపాలిటీ- బడ్జెట్ సమావేశం

దుందిగల్ మునిసిపాలిటీ కార్యాలయంలో పురపాలక చైర్-పర్సన్ శ్రీమతి శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అద్యక్షతన 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5445.18 లక్షల అంచనా, ఆదాయంతో రూ.5222.85 లక్షల అంచనా వ్యయంతో మరియు రూ.222.33 లక్షల మిగులుతో బడ్జెట్ ను చైర్-పర్సన్ ప్రవేశ పెట్టారు.…

బడ్జెట్‌ సమావేశాలు శనివారం రాత్రి  ముగిశాయి

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శనివారం రాత్రి  ముగిశాయి. శ్వేతపత్రంపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 8 నుంచి 17వరకు 8 రోజులు సమావేశాలు జరిగాయి. ఈ…

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలు.

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలు. తెలంగాణ బడ్జెట్‌ రూ.2 లక్షల 75 వేల 891 కోట్లుఆరు గ్యారెంటీలకు రూ. 53 వేల 196 కోట్లుపరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లుఐటీ శాఖకు రూ. 774 కోట్లు2024-25…

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : మీడియాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్ఆర్…

10న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

,హైదరాబాద్ : రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్ సిద్దమవుతోంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ నెల పదో తేదీన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో…

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులు…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి

సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. సభ కార్యక్రమాలు ఎన్ని రోజుల నిర్వహించాలనే అంశంపై 5వ…
Whatsapp Image 2024 01 30 At 1.01.02 Pm

రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌

ఉద్యోగుల‌కు ఇళ్లస్థ‌లాలు ఇచ్చిన‌ ముఖ్యమంత్రి కృత‌జ్ఞ‌త‌లు – శ్రీ‌వారి ఆశీస్సుల‌తో మ‌హిళ‌ల‌కు మంగ‌ళ‌సూత్రాలు – కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేత‌నాలు పెంపు – టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తిరుమ‌ల‌, 2024 జ‌న‌వ‌రి 29: 2024-25 ఆర్థిక సంవత్సరానికి…

You cannot copy content of this page