SAKSHITHA NEWS

Anjani Kumar met politely at Pragati Bhavan

రాష్ట్ర డిజిపిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ని ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు.

తనకు డిజిపి గా అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్ కు ఆయన కృతజ్జతలు తెలిపారు.ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS