Our vote is a car mark.. Kutbullapur MLA in the last day of campaigning... కారు గుర్తుకే మన ఓటు.. చివరి రోజు ప్రచారంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే... మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో చివరి రోజు కావడంతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ మేరకు తంగడపల్లి గ్రామంలోని 5, 6వ వార్డులకు ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేశారు. 3వ తేదీన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
Related Posts
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ
Spread the love అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని … జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు… జిల్లాలో…
Spread the love శాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మోకిల పోలీసులు కవాతు నిర్వహించారు. నార్సింగి ఏసీపీ వెంకటరమణ గౌడ్, మోకిల సిఐ వీరబాబు గౌడ్, డిఐ…
Spread the love బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపిస్తాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధి తంగడపల్లి, మడికట్టు గ్రామాలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.…
Spread the love కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని,బిఆర్ఎస్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో…
Spread the love మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి లోని KVR కన్వెన్షన్ హాల్ నందు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజానోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన…
Spread the love వామపక్షాలు బలపర్చిన కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ను గెలిపించాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ నుండి జగతగిరిగుట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీ కి…
Spread the love గురుకుల పాఠశాలలు పెట్టినం మరొకసారి ఆశీర్వదించండి ….. సాక్షిత శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ మస్జీద్ ఈ హుస్సేనీ మరియు లింగంపల్లి మెయిన్ రోడ్డు యందు మోతి మస్జిద్ ల వద్ద చేవెళ్ల ఎంపీ…
Spread the love హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని అల్లాపూర్ సొసైటీ విజేత గ్రీన్ హోమ్స్ లో చేపడుతున్నటువంటి యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్…
Spread the love హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని అల్లాపూర్ సొసైటీ విజేత గ్రీన్ హోమ్స్ లో చేపడుతున్నటువంటి యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్…
Spread the love హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని అల్లాపూర్ సొసైటీ విజేత గ్రీన్ హోమ్స్ లో చేపడుతున్నటువంటి యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్…