ప్రధాని మోదిని కలిసిన విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు

Spread the love




Visveshwar Reddy couple who met Prime Minister Modi

ప్రధాని మోదిని కలిసిన విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు


సాక్షిత చేవెళ్ల: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య, అపోలో ఆసుపత్రుల జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి

ప్రధాని నరేంద్రమోదీని కలిసి తమ రెండో కుమారుడు విశ్వజిత్‌ పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణలో వైద్యం, విద్య తదితర అంశాలపై మోదీతో చర్చించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు

Related Posts

You cannot copy content of this page