హుజురాబాద్ లోని మైనార్టీ పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్న TRS ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు అప్సర్

Spread the love

TRS government showing hypocritical love for minority in Huzurabad Congress leader Apsar

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మైనార్టీల పట్ల కపట ప్రేమ ప్రదర్తిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం, హుజురాబాద్ మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అప్సర్ పిలుపునిచ్చారు

నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం      హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ముస్లింలకు కేటాయించిన షాదీఖానా మరియు కమ్యూనిటీ హాల్ కొరకు ఒక కోటి 20 లక్షల రూపాయలు మంజూరయ్యాయి అని కాగితాలకే పరిమితం చేసిన బి ఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మల్లో ఉన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఎండి అప్సర్ మాట్లాడుతు... హుజురాబాద్ నియోజకవర్గంలో పేద ముస్లిం మైనార్టీలు చాలామంది ఉన్నారు వారి పిల్లల వివాహాలకు ఫంక్షన్ హాల్ లో చేయలేని పరిస్థితులలో ముస్లిం మైనార్టీలకు చెందిన షాదీ ఖానా ఉంటే తక్కువ ఖర్చుతో అక్కడ శుభకార్యాలు చేసుకుంటారు ఓట్ల ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చెందిన నిధులు కేటాయించడంలో మంజూరి ఇప్పించడంలో ఎందుకు వెనకంజ వేస్తుంది . 
ఇది ఇలానే ఉంటే మైనార్టీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే షాది ఖానా మరియు కమ్యూనిటీ హాల్ కొరకు నిధులు మంజూరు చేయించి త్వరగా పనులు ప్రారంభించాలి . లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగు తుంది ఈ కార్యక్రమంలో ఎండి ముఖిద్ భాయ్, ,ఖాదర్, ఎండి హబీబ్, ఎండి ఇమ్రాన్, ఎండి సలీం, ఎండి సిరాజ్, ఎండి లతీఫ్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page