MINISTER మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి
మంత్రికి గణ స్వాగతం పలికిన ఎన్డీఏ కూటమి నాయకులు
సాక్షిత పాడేరు :
శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా గుమ్మడి సంధ్యారాణి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఆమెకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు పొలుపార్తి గోవిందరావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి కి అమ్మవారి పాదాలలో ఘన స్వాగతం పలకరు. పాదాల వద్ద అమ్మవారి దర్శించుకుని అక్కడి నుండి నేరుగా పాడేరులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు నాయకులు దుస్సాల్వా, పూల బొక్కేయలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుండి నేరుగా అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గంజాయి నిర్మూలన పై జరిగిన సమీక్ష సమావేశానికి పాల్గొన్నారు.
MINISTER మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి
Related Posts
పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
SAKSHITHA NEWS పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సాక్షిత :- ప్రజల కి సమస్యలు రాకుండా అధికారులు నాయకులు చూసుకోవాలి ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు పని చేయాలని కోవూరు…
శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు
SAKSHITHA NEWS శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు సాక్షిత : * ఇటీవల ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న శ్రీహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన వేగురు సర్పంచ్ కరెటి…