మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్టవర్స్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 సెల్…
ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజా…
రవీంద్ర భారతిలో గిరిజన ఉద్యోగ విద్యార్థిప్రజా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) , గిరిజన ఎమ్మెల్యేలకు నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భట్టి…
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరిన TPCC రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరిన TPCC రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్&డోర్నకల్ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్ గారు నియంతృత్వ పాలనను తరిమికొట్టాలంటే ఐకమత్యంగా పోరాడాలని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు….
బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు
బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శ్రీ డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు వాల్మీకీ బోయల ను ఎస్ టి జాబిత లో…
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలనే కేబినెట్ నిర్ణయాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ , సీఎం కేసీఆర్…
ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన కూచారం గిరిజన యువకులు …,….,.,.,..,..,., సాక్షిత మెదక్ జిల్లా:సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కూచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జైత్రం తండాకు చెందిన గిరిజన యువకులు పెద్ద సంఖ్యలో రాష్ట్ర బీజేపీ…
ఆసిఫాబాద్ జిల్లా : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో శనివారం కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావ్ నిర్వంచిన గిరిజన ఉత్సవాలలో భాగంగా అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,…
2 సంవత్సరాలనుండి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని తీసివేయడం వాస్తవం కాదా… సిబ్బంది లేకుండా శిక్షణ కేంద్రం నడపగలరా… శిక్షణ కేంద్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి మార్పులు జరగలేదా… గత 2 సంవత్సరాల కాలం నుండి ఎంతమంది శిక్షణ పొందారో…
గిరిజన గురుకుల పాఠశాలలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ. మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు.తొలుత…