ఈనాడు, రామోజీరావు రావు తప్పుడు రాతలు రాతలు అసత్య ప్రచారాలు మానుకోవాలి.

Spread the love

Today, Ramojirao Rao should avoid false writings and false campaigns.

ఈనాడు, రామోజీరావు రావు తప్పుడు రాతలు రాతలు అసత్య ప్రచారాలు మానుకోవాలి.


సాక్షిత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై గత కొంత కాలంగా అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా ను ఖండిస్తూ, అసత్య వాఖ్యలు చేయటం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం వద్ద నుంచి శివయ్య స్తూపం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి,

సెంటర్ లో ఈనాడు పేపర్ ను, రామోజీ రావు, చిత్రపటాలను దగ్ధం చేసిన వినుకొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page