అదనపు ఎస్పీ కీ ఫిర్యాదు చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్…

Spread the love

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోషల్ మీడియలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి ఎ అంటూ సామాజిక మధ్యమలో అడియా వైరల్ పై అదనపు ఎస్పీ రవి కీ ఫిర్యాదు అందజేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా, దీనిపై పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని మీడియా ముందు వెల్లడించారు. వీరి వెంట బండ్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page