తెలంగాణ సీఎస్ పేరుతో సైబర్ మోసాలు.. పోలీసులకుసీఎస్ శాంతి కుమారి ఫిర్యాదు

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఫోటోను డీపీగా ఉపయోగించి సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9844013103 నెంబ‌ర్ ద్వారా ఫోన్లు చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీ పోలీసు అధికారులపై ఈసీకి మరోసారి బీజేపీ ఫిర్యాదు

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ అభ్యర్థన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొందరు అధికారులు వినియోగించుకోనివ్వడంలేదని ఆరోపణ పోస్టల్ బ్యాలెట్ గడువుని మరింత పొడగించాలని ఈసీకి విజ్ఞప్తి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా, రాజకీయ నేతలపై దాడులు జరుగుతున్నా డీజీపీ రాజేంద్రనాథ్…

నర్సింహులపేట ఎస్ఐ సతీష్ పై.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకయుక్తలో ఫిర్యాదు

లాకప్ లో వేసి, అకారణంగా కొట్టి, రెండు చేతులు విరగ గోట్టిన ఎస్సై.. ప్రజారక్షణకు కాపాడాల్సిన అధికారే.? అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు… అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

శ్రీరెడ్డిపై… వైఎస్ షర్మిళారెడ్డి, సైబర్ క్రైంలో ఫిర్యాదు

వివాదాస్పద నటి, వైసీపి సోషల్ మీడియా అ(న)ధికార ప్రతినిధి… శ్రీరెడ్డి… తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా… సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతోదంది అంటూ….ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి… హైదరాబాద్ సైబర్‌క్రైంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం…

ప్రజావాణిలో ఫిర్యాదు: బిజెపి

సర్వే నెంబర్ 166/23, బౌరంపేటలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్ సర్వీస్ మెన్ భూమి BRS ప్రజా ప్రతినిధి 2014 అక్రమ రిజిస్ట్రేషన్ మరియు దాదాపు 30 గుంటల ప్రభుత్వ భూమి అదనంగా ఆక్రమించుకొని, అక్రమ కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియుSy no…

శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ లోబిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినబిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకర్‌పల్లి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు…

300 కాదు అక్రమ నిర్మాణాలను మొత్తం కుల్చండి, పరికి చెరువును కాపాడండి.ప్రజావాణిలో సీపీఐ ఫిర్యాదు.

కుతాబుల్లాపూర్ మండలంలోని గాజులరామరం లో సర్వే నెంబర్ 342,326,307 లో 300 అక్రమ ఇండ్లను కూల్చివేసి చేతులు దులుపుకోకుండా,నాడు మునిసిపల్ సెక్రెటరీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3000 అక్రమ నిర్మాణాలను కూల్చివేయ్యాలని ప్రజావాణిలో పిర్యాదు చేసారు. అదే విదంగా 2022 అక్టోబర్…

ఏపీ మద్యం విధానంపై సీబీఐ విచారణ జరిపించండి: అమిత్‌షాకు పురందేశ్వరి ఫిర్యాదు..

సాక్షితదిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో దిల్లీలో ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోం మంత్రి దృష్టికి తెచ్చారు.. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో…

అదనపు ఎస్పీ కీ ఫిర్యాదు చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్…

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోషల్ మీడియలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి ఎ అంటూ సామాజిక మధ్యమలో అడియా వైరల్ పై అదనపు ఎస్పీ రవి కీ ఫిర్యాదు అందజేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా, దీనిపై…

You cannot copy content of this page