SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా

పరిశుభ్రమైన వినుకొండ గా చేయటమే ప్రధాన ధ్యేయం

వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ నిధుల తో చెత్త సేకరణ కోసం నూతన ట్రాక్టర్ ను కొనుగోలు చేయగా, రిబ్బన్ కట్ చేసి ఆ ట్రాక్టర్ ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వారితో పాటు మున్సిపల్ శాఖ అధికారులు,..

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ, వినుకొండ ను పరిశుభ్రం గా ఉంచటం కోసం ఇలాంటి పరికరాలు కొనుగోలు చేస్తూ ఉంటామని, చెత్త సేకరణ పనిలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పని అభినందనీయం అని వారికి అభినందనలు తెలియజేశారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు..


SAKSHITHA NEWS