కొవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుంది

Spread the love


The government is alert in the case of covid

కొవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుంది..ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్..

నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులు వచ్చాయి,నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..

అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు..

జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం..

రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి..

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా వుంచాం..

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో వున్నాయి..

వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ వుంటుంది..

Related Posts

You cannot copy content of this page