డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు

సాక్షిత : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్…

ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటల వి.హనుమంతరావు

వి.హనుమంతరావు ప్రెస్ పాయింట్స్.. ధరణి విషయంలో ప్రతిసారి కేసీఆర్ ప్రజలకు మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు గతంలో రాజీవ్ గాంధీ నిరుపేదలకు పంచిన భూములుమళ్ళీ తిరిగి భూస్వామ్య లకి దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుంది ORR సమీపం లో ఆనాడు పేదవారికి…

మొబైల్‌ యాప్స్‌ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది

ఢిల్లీ: మొబైల్‌ యాప్స్‌ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌లను బ్లాక్‌ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల…

రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం- రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు

కర్నూలు జిల్లా రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. రాయలసీమ కర్తవ్వ దీక్ష పేరుతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో భారీ బహిరంగ…

బండి సంజయ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.. వారికి వేరే పదవులు

బండి సంజయ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.. వారికి వేరే పదవులు BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.దీంతో ఈ రకమైన చర్చకు తెరపడినట్టే…

కొవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుంది

The government is alert in the case of covid కొవిడ్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుంది..ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్.. నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్…

పనుల విషయంలో జాప్యం సహించరానిది – కమిషనర్ అనుపమ అంజలి

Delay in works is intolerable – Commissioner Anupama Anjali పనుల విషయంలో జాప్యం సహించరానిది – కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత తిరుపతి : ప్రజాభివృద్ది పనుల విషయంలో జాప్యం సహించరానిదని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ…

కేంద్ర బీజేపీ ప్రభుత్వం పంటల కొనుగోలు విషయంలో కొర్రీలు పెట్టడం మానుకోవాలి

The central BJP government should avoid making mistakes in the matter of purchase of crops కేంద్ర బీజేపీ ప్రభుత్వం పంటల కొనుగోలు విషయంలో కొర్రీలు పెట్టడం మానుకోవాలి సాక్షిత : రైతన్నల శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ…

నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షల్లేవు: తలసాని

No restrictions on immersions: Thalasani నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షల్లేవు: తలసాని. సాక్షిత హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం…

You cannot copy content of this page