విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

Spread the love

సమావేశంలో పాల్గొననున్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సభ్యులు

క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ

సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ

వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్‌మ్యాప్‌పై చర్చ

టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య – జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని

Related Posts

You cannot copy content of this page