అంతరాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమన్వయ సమావేశం

రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక..సమావేశంలో రాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు, నిఘా వర్గాలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రానున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమిష్టి కృషితో ముందుకు వెళ్లేందుకు…

మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం.

3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్ హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు. ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై కమిటీలో నిర్ణయం.

విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

సమావేశంలో పాల్గొననున్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్‌మ్యాప్‌పై చర్చ టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల,…

రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్ పార్టీ కి మరియు పదవికి రాజీనామా చేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం లో , అశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు జారే ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో, 🙏 మండలం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్ గారు పార్టీ కి…

You cannot copy content of this page