హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.…
హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు.
సిద్ధిక్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన రఘునాథ్ ఫౌండేషన్ మెగా హెల్త్ క్యాంప్ లో దాదాపు 500 మంది సిద్దిక్ నగర్ మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు ఉచిత వైద్య శిబిరంలో చికిత్స చేయించుకున్నారు. కనిపించని…
వాసిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ & లైఫ్ లైన్ ఫౌండేషన్, విజ్ఞాన్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత హెల్త్ క్యాంపు ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 14వ డివిజన్ లో వాసిరెడ్డి హెల్త్…
రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై సీఎం ప్రసంగించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని అని అన్నారు.…
కోనాయపాలెం గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని – విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణం – రూ.17.5…
తిరుపతి నగరములో ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైనదని, ప్లాస్టిక్నియంత్రణ సరిగా అమలు జరుగుటలేదని పలు పిర్యాదులను అనసరించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు హరిత ఐఏఎస్ ఆదేశాలమేరకు ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుఖాణాలపై, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుఖాణాలపై ఆకస్మిక…
ప్రజారోగ్యానికి భరోసా-జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలo పమిడిపాడు సచివాలoలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్ క్యాంపులను ప్రారంభించారు.*…
హైకోర్టు ఆర్డర్ ని సైతం ధిక్కరించిన కే ఎన్ ఆర్ హెల్త్ యూనివర్సిటీ,మరియు రాష్ట్ర ప్రభుత్వం అశ్వారావుపేట సెప్టెంబర్- 21.. సాక్షిత న్యూస్……. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, పూర్వీకుల నుండి తెలంగాణా నే నివాసిత ప్రాంతం. అశ్వారావుపేట గ్రామం…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల చర్చ్ పాస్టర్స్ కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ మేరకు మమత ఆసుపత్రిలో ఉచిత వైద్యం నిమిత్తం 85 మంది చర్చ్ పాస్టర్ కు…